ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

కార్తీక్ రత్నం,హరికథ దర్శకుడు మ్యాగీ చేతులు మీదగా "తెరచాప" టీజర్ లాంచ్

  కార్తీక్ రత్నం,హరికథ దర్శకుడు మ్యాగీ  చేతులు మీదగా "తెరచాప" టీజర్ లాంచ్   అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మాతగా జోయల్ జార్జ్ రచనా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం తెరచాప. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, స్రీలు ముఖ్యపాత్రలో నటిస్తూ రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, రాఖి, నాగ మహేష్, ఫిష్ వెంకట్, అశోక్, నాగి, అప్పారావు, రైసింగ్ రాజు, రాజేష్ భూపతి తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించారు. అజీమ్, వెంకట్ సినిమాటోగ్రాఫర్లుగా పనిచేసిన ఈ చిత్రానికి ప్రజల క్రిష్, ఎం ఎల్ రాజా సంగీతాన్ని అందించారు. కాగా హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్లో హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ చేతుల మీదగా ఈ చిత్ర టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా హరికథ దర్శకుడు మ్యాగి మాట్లాడుతూ... " పృథ్వి గారికి నమస్కారం. ఈ సినిమా టీం గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ వీళ్ళు పెట్టిన ఎఫోర్ట్స్ నేను టీజర్ లో చూశాను. సినిమాలో మంచి కంటెంట్ ఉంది. కచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది." అని అన్నారు. నటుడు 30 ఇయర్స్ పృద్వి గారు మాట్లాడుతూ... "తెరచాప...

రాజ్ తరుణ్, రామ్ కడుముల, గోవింద రాజు ప్రజెంట్ ‘పాంచ్ మినార్’ నుంచి జాను మేరి జాను సాంగ్ రిలీజ్

రాజ్ తరుణ్, రామ్ కడుముల, గోవింద రాజు ప్రజెంట్ ‘పాంచ్ మినార్’ నుంచి జాను మేరి జాను సాంగ్ రిలీజ్ యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన  ఫస్ట్ సాంగ్, టీజర్ కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ జాను మేరి జాను సాంగ్ ని రిలీజ్ చేశారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర ఈ సాంగ్ ని క్యాచి ట్యూన్ గా కంపోజ్ చేశారు. వినాయక్ ఈ పాటని ఎనర్జిటిక్ గా పాడారు. శ్రీ హర్ష ఈమని రాసిన లిరిక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సాంగ్ లో రాజ్ తరుణ్, రాశి సింగ్ కెమిస్ట్రీ ఇంట్రస్టింగ్ గా వుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి, నితిన్ ప్రసన్న, రవి వర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. ఆదిత్య జవ్వాది డీవోపీ కాగా ప్రవీణ్ పూడి ఎడిటర్. ‘బేబీ’ సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్ట...

పదిలో శ్రీ చైతన్య మణికొండ విద్యార్థుల ప్రతిభ

  పదిలో శ్రీ చైతన్య మణికొండ విద్యార్థుల ప్రతిభ  పదోతరగతి ఫలితాల్లో శ్రీ చైతన్య పాఠశాల మణికొండ బ్రాంచ్‌ విద్యార్థులు విజయ కేతనం ఎగురవేశారు. 600ల మార్కులకు గాను సమన్విత 584, శ్రీనిక 577, మనోజ్ఞ 576, గోపిక సాయి 571 మార్కులు సాధించారు. అదేవిధంగా 23 మంది విద్యార్థులు 550లకి పైగా మార్కులు, 63 మంది విద్యార్థులు 500లకి పైగా మార్కులు సాధించారు.  ఉత్తీర్ణులైన విద్యార్థులను ఏజీఎం శివరామ కృష్ణ, ఆర్‌ఐ అనిత, కోఆర్డినేటర్‌ రాజ్‌కుమార్, ప్రిన్సిపల్‌ అనిత, వైఎస్‌ ప్రిన్సిపల్‌ శ్రీలక్ష్మీ, అకాడమిక్‌ డీన్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, సి–బ్యాచ్‌ ఇంచార్జ్‌ మస్తాన్‌ రావు, ఉపాధ్యాయులు అభినందించారు.

*వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల*

 * వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ లాంచ్ చేసిన నటి అనన్య నాగళ్ల* హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇన్‌ఓర్బిట్ మాల్‌లోని L-2 మెయిన్ ఆట్రియంలో వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ టాలీవుడ్ నటి అనన్య నాగళ్ల హాజరై, ఈవెంట్‌కు మరింత ఆకర్షణను జోడించారు. గోల్డ్ బార్ ఛాలెంజ్ అనేది బలం, నైపుణ్యాన్ని పరీక్షించే ఒక ఆట, ఇందులో పాల్గొనేవారు నిర్ణీత సమయంలో ఒక చేతితో లాక్ చేయబడిన బాక్స్ నుండి బంగారు బార్‌ను బయటకు తీయాలి. ఈ ఈవెంట్‌లో పాల్గొన్నవారు తమ నైపుణ్యాలను ప్రదర్శించి, ఉత్సాహంగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతులు, ఆకర్షణీయమైన బహుమానాలు లేదా ఇతర ప్రత్యేక బహుమతులు అందుకున్నారు.  అనన్య నాగళ్ల మాట్లాడుతూ, "ఈ గోల్డ్ బార్ ఛాలెంజ్ ఈవెంట్ చాలా ఉత్తేజకరంగా ఉంది. పాల్గొనేవారి ఉత్సాహం, నైపుణ్యం చూసి ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక, వినోదాన్ని కూడా అందిస్తాయి," అని అన్నారు. ఇన్‌ఓర్బిట్ మాల్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై, ఉత్సవ వాతావరణంలో పాల్గొన్నారు. వింధ్య గోల్డ్ బార్ ఛాలెంజ్ హైదరాబాద్‌లో విన...

మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతులమీదుగా ‘గోకులం సిగ్నేచర్ జూవెల్స్’ సరికొత్త షోరూమ్ ప్రారంభోత్సవం

  మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేతులమీదుగా  ‘గోకులం సిగ్నేచర్ జూవెల్స్’ సరికొత్త షోరూమ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ :  గోకులం సిగ్నేచర్ జువెల్స్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగవైభవంగా జరిగింది. కూకట్‌పల్లిలోని నెక్సస్ మాల్ ఎదురుగా ఉన్న వాసవి శ్రీశ్రీ సిగ్నేచర్‌‌లో ‘గోకులం సిగ్నేచర్ జువెల్స్’ సరికొత్త షోరూమ్‌ ను   హీరోయిన్  కాజల్ అగర్వాల్ చేతులమీదుగా ప్రారంభించారు.  తెనాలికి గర్వకారణమైన గోకులం సిగ్నేచర్ జువెల్స్ ఇప్పుడు హైదరాబాద్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉందని   నిర్వాహకులు శ్రీ పొత్తూరి సుబ్బా రావు, శ్రీమతి పొత్తూరి లలిత కుమారి, మరియు శ్రీ బాబు రావు గారు  అన్నారు.  భారతీయ  మహిళల స్కిన్ టోన్‌కు తగ్గట్టుగా సిల్వర్‌‌లో సరికొత్త అధ్యయానికి నాంది పలికారు.    ఈ ప్రారంభోత్సవ వేడుక  సందర్భంగా మోస్ట్  హ్యాపెనింగ్ హీరోయిన్  కాజల్ అగర్వాల్  మాట్లాడుతూ, "గోకులం సిగ్నేచర్ జువెల్స్" షోరూమ్‌లో సిల్వర్ జ్యువలరీ, లాబ్ గ్రోన్ డైమండ్స్, వివాహా వేడుకలు మరియు అన్ని సందర్భాలకు ప్రత్యేక కలెక...

మణికొండలో "గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్" ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ*

  * మణికొండలో "గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్" ప్రారంభించిన ప్రముఖ నటి హిమజ* ప్రముఖ నటి హిమజ మణికొండలో "గ్రీన్ ట్రెండ్స్ యూనిసెక్స్ హెయిర్ అండ్ స్టైల్ సెలూన్" ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీ ఓనర్స్ యమున, విజయ్ తో పాటు ఏపీ, తెలంగాణ గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ పాల్గొన్నారు. గ్రీన్ ట్రెండ్స్ బ్రాండ్ వ్యాల్యూ, క్వాలిటీ మేకోవర్ ను మణికొండ వాసులకు ఈ ఫ్రాంఛైజీ అందించబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో హెయిర్ అండ్ స్టైలింగ్ ఇక్కడ అందుబాటులో ఉండనుంది. మణికొండలో గ్రీన్ ట్రెండ్స్  ప్రారంభోత్సవ కార్యక్రమంలో గ్రీన్ ట్రెండ్స్ బిజినెస్ డెవలప్ మెంట్ మేనేజర్ హరికృష్ణ మాట్లాడుతూ - దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రెండ్స్ ఫ్రాంఛైజీలు బాగా రన్ అవుతున్నాయి. తెలంగాణ, ఏపీలో దాదాపు వంద వరకు మా ఫ్రాంఛైజీలు అందుబాటులో ఉన్నాయి. గ్రీన్ ట్రెంట్స్ ను సెలెక్ట్ చేసుకోవడం ద్వారా యమున, విజయ్ గారు ప్రారంభంలోనే విజయం సాధించినట్లు. హిమజ గారిది లక్కీ హ్యాండ్. ఆమె చేతుల మీదుగా మణికొండ ఫ్రాంఛైజీ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. అన్నారు. మణికొండ ...

ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు 'వేవ్స్ సమ్మిట్ 2025'కు ఆహ్వానం

  ఎమ్4ఎమ్ మూవీ హీరోయిన్ జో శర్మకు 'వేవ్స్ సమ్మిట్ 2025'కు ఆహ్వానం అంతర్జాతీయ సినిమా రంగంలో దూసుకెళ్తున్న ఎమ్4ఎమ్ (M4M) చిత్రం హీరోయిన్ జో శర్మకు మరో గౌరవం లభించింది. ఆమెకు 'వేవ్స్‌ సమ్మిట్ 2025' (WAVES Summit 2025)లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) డెలిగేట్‌గా పాల్గొనాలని గౌర‌వ ఆహ్వానం అందింది. కళ, సాంస్కృతికం, సినిమాను ఘనంగా ఆవిష్కరించే ఈ గ్లోబల్ సమ్మిట్‌లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సమ్మిట్‌లో జో శర్మ పాల్గొనడం ఆమె సినిమా రంగంలో ఎదుగుతున్న స్థాయిని చాటుతోంది.   ‘మోటివ్ ఫర్ మర్డర్’ (M4M) అనే థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌గా నటించిన జో శర్మ ప్రస్తుతం సినీ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించగా, మోహన్ మీడియా క్రియేషన్స్ సంస్థ, జో శర్మ మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ సంయుక్తంగా నిర్మించాయి. జో శర్మకు WAVES సమ్మిట్ 2025 ఆహ్వానం రావడం ఆమె గ్లోబల్ సినీ ప్రాధాన్యతను సూచించడంతోపాటు, ఇండియన్-అమెరికన్ ప్రతిభ ప్రపంచ సినీ రంగంలో ఎలా విస్తరిస్తున్నదనేదానికీ నిదర్శనంగా నిలుస్తోంది. ముంబైలోని జియో వరల్డ్ కన్వె...