ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హైదారాబాద్ దేశంలోనే నివాసయోగ్యమైన అతి పెద్ద నగరం


 హైదారాబాద్ దేశంలోనే నివాసయోగ్యమైన అతి పెద్ద నగరం 


దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఇతర దేశాల నుండి కూడా హైదారాబాద్ వేదికగా పెట్టుబడులు పెట్టేందుకు నివాసముదాయాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రాముఖ్యత చెందిన మహా నగరం

 ఇక్కడి వాతావరణం అందరినీ ఎంతగా  ఆకట్టుకుందో విస్తరించిన నగరం హద్దులు చెపుతాయి


గత మూడు దశాబ్దాలుగా హైదారాబాద్ నగరం నివాసాలకు విస్తరణ తీరు ఒక సారి గమనిద్దాం

కూకట్ పల్లి - హైటెక్ సిటీ - మాదాపూర్ - ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ - నానక్ రామ గూడ - నార్సింగి - కోకాపేట - జన్వాడ - మోఖిల - శంకర్ పల్లిలతో పాటు వాటి చుట్టూ ఉన్న ప్రాంతాలు ఒక వైపు విస్తరించాయి

కొండాపూర్ - లింగంపల్లి - హఫీజ్ పేట్ - మియాపూర్ - బి హెచ్ ఈ ఎల్ - రామచంద్రాపురం - పఠాన్ చెరువు మరో వైపు విస్తరించాయి


పఠాన్ చెరువులో నిర్మాణాలు మొదలైన తరువాత అంతర్భాగమైన కొల్లూరు, ముత్తంగి, తెల్లాపూర్ ,పాటి, కర్ధనూర్  లాంటి ప్రదేశాలు శరవేగంగా అభివృద్ధి చెందటమే కాకుండా భూమి ధరలు అందనంత పెరిగాయి

ఒక సారి నిశితంగా గమనిస్తే ఔటర్ రింగ్ రోడ్డు - ముంబై హైవేల ప్రాంతాలు  పఠాన్ చెరువు నుండి శరవేగంగా అభివృద్ధి చెందుతూ వస్తున్నాయి 

ముంబై హైవే వెంట

పఠాన్ చెరువు - ఇస్నాపూర్ , రుద్రారం , కంది, సంగారెడ్డి లలో ఇప్పటికే అభివృద్ది చెందాయి అనేక పరిశ్రమలు సంగారెడ్డి జిల్లాలో విస్తరించి రంగా రెడ్డి జిల్లాకు సరిసాటిగా సంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందుతుంది

 పెద్దాపుర్ , నంది కండిలలో స్వంత ఇంటి కోసం పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తుండటం మనం చూస్తున్నాం

సదాశివ పేట పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ  ఆరూర్ బుదేర టోల్ గేట్ వరకు భూముల కొనుగోళ్లు జరిగాయి

మరో వైపు శంకర్ పల్లి నుండి మోమిన్ పేట వికారాబాద్ రూట్ ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృధ్ధి పదంలో నడుస్తున్నాయి 

రాబోయే రెండు మూడేళ్లలో సంగారెడ్డి జిల్లా  ఇటు పఠాన్ చెరువు , అటు వికారాబాద్ మరో వైపు కోకాపేట  ఇంకో వైపు జహీరాబాద్ వరకు పూర్తి స్థాయిలో అభివృధ్ధి జరుగుతుందనేది సత్యం అందుకు ఈ విజువల్ లో కనిపించే అభివృద్ది ప్రాంతాలే నిదర్శనం


ప్రస్తుతం ముంబై హైవే  పెద్దాపూర్ జంక్షన్ గా రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే

హైదరాబాద్ తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధి కోసం1975లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(హుడా)ని 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారు. 2008లో అప్పటి ప్రభుత్వం హుడాను హెచ్ఎండీఏగా మార్చింది. దీంతో హెచ్ఎండీఏ పరిధి 7,257 చదరపు కిలోమీటర్లకు పెరిగింది

మరో సారి HMDA పరిది విస్తరణ నేపథ్యంలో నగరం మరింత వేగంగా అభివృద్ధి చెందబోతుంది

కొత్తగా విస్తరించనున్న హెచ్ఎండీఏ పరిధి

( 13,000చదరపు కిలోమీటర్లు)

హుడా (1,348 చదరపు కిలోమీటర్లు)

అవుటర్ రింగ్ రోడ్డు (330చదరపు కిలోమీటర్లు)

జీహెచ్ఎంసీ

(650 చదరపు కిలోమీటర్లు)

హైదరాబాద్ అగ్లోమరేషన్(1,806 చదరపు కిలోమీటర్లు)

హైదరాబాద్ మెట్రో పాలిటన్ రీజియన్ (7,257 చదరపు కిలోమీటర్లు)

హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్ మెంట్అథారిటీ (హడా) (458 చదరపు కిలోమీటర్లు)గా హైదారాబాద్ మహా నగరం విస్తరణ జరగబోతుంద

ప్రస్తుతం ముంబై హైవే - రింగ్ రోడ్  - రీజనల్  రింగ్ రోడ్డు ప్రతిపాదన - సంగారెడ్డి వరకు మెట్రో రైలు ప్రతిపాదన, హైదారాబాద్ - ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలు,వికారాబాద్ - జహీరాబాద్ రైల్వే హాల్ట్ లతో పాటు కొత్త HMDA పరుదులలో సంగారెడ్డి జిల్లాలోని 8 మండలాలలో పాటు కొండాపూర్ , చౌటకూర్,  సదాశివ పేట మండలాలు చేరాయి ఇదే ప్రాంతానికి మంజీరా డ్యామ్ మరియు రిజర్వాయర్ ఉండట స్వర్ణపురిగా మారనుంది సంగారెడ్డి జిల్లా


పఠాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్డు (30 కిమి)

ఇస్నాపూర్(28)

రుద్రారం(20)

కంది ఐఐటి (16)

RRR జంక్షన్ పెద్దపూర్ (13)

నందికండి(15)

సదాశివ పేట(14)

మొమిన్ పేట(18)

వికారాబాద్(33)

శంకర్ పల్లి(20)

మొఖిల(28)

కోకాపెట ఔటర్ రింగ్ రోడ్డు _ నిముషాల ప్రయాణ దూరంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్ పూర్ గ్రామంలో " అభినందన అవెన్యూస్ వారి సాయి అక్షర " " సాయి ధరణి" మాచేపల్లి గ్రామంలో "సాయి భువన" పేర్లతో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో అన్ని అనుకూలతలు , అభివృద్ది, డిటిసిపి అప్రూవల్, రెరా అనుమతులతో బ్యాంక్ లోన్ మరియు EMI సౌకర్యంతో వెంచర్లు ఇళ్ల స్థలాల అమ్మకాలు ప్రారంభమయ్యాయి


" ప్రాజెక్టులకు ప్రత్యేకతలు"


✓600 మీటర్ల నుండి 1.25 కిలో మీటర్ల దూరంలో రీజనల్ రింగ్ రోడ్డు ప్రణాళికలు 

✓ 5కిలో మీటర్ల దూరంలో మాలేపల్లి కొంతపల్లి మల్కాపూర్ ప్రాంతాల్లో ఇప్పటికే నిర్వహిస్తున్న పరిశ్రమలు వేర్ హౌస్ లు

✓ హైదారాబాద్ ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదిత ప్రాంతం కేవలం 1 కిలో మీటర్ దూరం

✓ వికారాబాద్ - జహీరాబాద్ రైల్వే హాల్ట్ ప్రతిపాదిత ప్రాంతం 

✓ నిత్యం త్రాగునీరు భూగర్భ జలాలు పుష్కలంగా ఉండే కొండాపూర్ చెరువు 3 కిలో మీటర్ల దూరం

✓ ప్రతి వెంచర్ నందు త్రాగు నీటి , విద్యుత్ , డ్రైనేజీ , బీటి రోడ్ల సౌకర్యంతో పాటు ఖచ్చితమైన వాస్తు స్థలాలు

ప్రత్యేకతలు

✓ పూర్తి గాలి నాణ్యత ప్రాంతం భవిష్యత్ 20 ఏళ్ళు నాణ్యమైన అవెన్యూ ప్రాంతంగా కొండాపూర్ మండలం


అభినందన గ్రూప్ 

ఇళ్ల స్థలాల కొనుగోలు ప్రాంతాలు గుర్తించడంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నిర్వాహకులు


22 సంవత్సరాల  రియల్ ఎస్టేట్ వ్యాపార అనుభవం

దశాబ్ధంన్నర ఇళ్ల నిర్మాణ అనుభవం

గుంటూరు -విజయవాడ - విశాఖపట్నం - హైదారాబాద్ లలో గడిచిన 20 ఏళ్లలో 100 కు పైగా వెంచర్ల ఇళ్ల స్థలాలు EMI ద్వారా అమ్మకాలు

1,12,108 మంది  సంతృప్త వినియోగదారులు 4000 కి పైగా చానెల్ పార్టనర్స్ 200 కి పైగా ఉద్యోగులు, హైదారాబాద్, వైజాగ్, గుంటూరు, విజయవాడ నాలుగు రీజియన్ లుగా విస్తరించి రెండు దశాబ్దాలుగా  10 శాఖలు నిర్వహిస్తున్న అతి పెద్ద సంస్థ " అభినందన"


అభినందన హైదారాబాద్ పూర్తి చేసిన ప్రాజెక్టుల ద్వారా

ఆస్థి విలువ మూడు నుండి ఐదు రెట్లు వరకు పెరుగుదలకు చేరి 3500 మంది వినియోగదారుల అభిమానాన్ని ఆదరణను పొందింది "అభినందన"


1 2010 - సాయి గణేష్ - తారామతి పేట (రామోజీ ఫిలిం సిటీ)

2 2013 - సాయి సాయి కృష్ణ - చిట్కుల్ , లగ్దారం (ఇస్నాపూర్)

3 2015 - సాయి గోపాల - ఇంద్రకరణ్ (రుద్రారం)

4 2016 - సాయి హరణి - గుంతపల్లి ( శంకర్ పల్లి)

5 2017 - సాయి మురారి - ఇంద్రకరణ్ (రుద్రారం)

6 2018 - సాయి రామ - తూప్రకృద్ (మహేశ్వరం)

7 2019 - సాయి రేణుక - కైతాపూర్ యల్లగిరి (విజయవాడ హైవే)


ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రాజెక్టులు


1  సాయి భువన - మాచెపల్లి (సంగారెడ్డి)

2  సాయి భాను  - పట్లూర్  (వికారాబాద్)

3 సాయి ధరణి  - హరిదాస్ పూర్(సంగారెడ్డి)

4 సాయి అక్షర   - హరిదాస్ పూర్ (సంగారెడ్డి)


భవిష్యత్ ప్రాజెక్టులు

1 ఖైతేపూర్ - విజయవాడ హైవే

2 గుంతపల్లి - శంకర్ పల్లి

3 భూదేరా  - వికారాబాద్

4 రాజాపూర్ - బెంగుళూరు హైవే


సామాన్యులకు అందుబాటులో నిబద్ధతతో

పెట్టుబడి దారిని శ్రేయస్సు అభివృద్దిలతో పాటు స్వంత ఇళ్ల స్థలం కల సాకారం చేయాలనే  నాడు నేడు ఒకే లక్ష్యంతో సంస్థను నడిపిస్తూ రెండు రాష్ట్రాల ప్రజలకే కాక తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు మరియు లక్ష కుటుంబాల స్వంత ఇంటి స్థలం కలను సాకారం చేసిన అభిమానపాత్రులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*

 * శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న "మధురం"*  యువ హీరో ఉదయ్ రాజ్ హీరోగా అందాల భామ  వైష్ణవి సింగ్ హీరయిన్ గా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచిగల నిర్మాత యం.బంగార్రాజు నిర్మిస్తోన్న టీనేజ్ లవ్ స్టోరీ "మధురం". సరికొత్త ప్రేమ కథాంశంతో రూపు దిద్దుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.. ఈ చిత్ర విశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేశారు..   *చిత్ర దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ..* ఈ మధురం సినిమా 1990 నేపథ్యంలో జరిగే  ఒక టీనేజ్ లవ్ స్టోరీ. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లర్లు, గొడవలు ఎలా ఉండేవో నేటి తరానికి కళ్ళకు కట్టిన్నట్లు  చూపిస్తూ.. ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది.. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు క్యూట్ లవ్ స్టోరీతో సాగే ఈ చిత్రం యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.. ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది.. మా నిర్మాత బంగార్రాజు  అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినా క్వాలిటీ విషయంలో ఎక్కడ...

కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్*

 * కల్లు కాంపౌండ్ 1995 సినిమా రివ్యూ & రేటింగ్* బ్లూ హారిజన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాతలు హారిక జెట్టి, బొట్టు మల్లేష్ గౌడ్, పిట్ల విజయలక్ష్మి నిర్మాణ సారధ్యంలో ప్రవీణ్ జెట్టి గారి దర్శకత్వంలో కల్లు కాంపౌండ్ 1995 చిత్రం తాజాగా విడులైంది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ రిపోర్టులో చూద్దాం. క‌థ‌: కథానాయకుడు రాజు (గణేష్) గ్రామంలో జన్మించి విద్యావంతుడై గ్రామాభివృద్ధికి కృషి చేయాలనుకుంటాడు. అయితే, గ్రామాన్ని ఆర్థిక, రాజకీయ శక్తులతో కబళిస్తున్న ప్రతాప్ గౌడ్ (ప్రవీణ్) అనే క‌ల్లు తాగుబోతుల నాయకుడి అరాచకాలను తట్టుకోలేక, రాజు శాంతి మార్గం వదిలి హింసను ఎంచుకోవాలనుకుంటాడు. అయితే, కథానాయిక మల్లేశ్వరి (అయేషీ పటేల్) సలహా మేరకు సామాజిక సేవతో గ్రామ ప్రజలలో నమ్మకం కల్పించడం, వారి ఆత్మనిర్భరత పెంపొందించడం ద్వారా మార్గం చూపాలనుకుంటాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేదే సినిమా క‌థ‌.  1995 సంవత్సరంలో నాటి ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతం నేపథ్యంగా సాగుతుంది ఈ సినిమా. ప్రస్తుతం తెలంగాణగా ఉన్న ఈ ప్రాంతంలో అప్పట్లో మద్య నిషేధం ఉండేది. క‌ల్లు తాగుబోతులు మాత్రమే నాటి గ్రామాల్లో ఎక్కువగా ఉండేవారు, అలాగే నక...

ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 91 వ జయంతి

  ఏప్రిల్‌ 24 న . శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి   91 వ జయంతి  ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై తెలుగు సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేసిన గొప్ప నిర్మాణ సంస్థ పూర్ణోద‌యా సంస్థ‌.  తెలుగు సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే కాపు కాసిన ఆపద్భాందవుడు.. ఉత్త‌మాభిరుచితో సినిమాకి సేవ‌లు చేసిన గొప్ప నిర్మాత పూర్ణోద‌య అధినేత శ్రీ ఏడిద నాగేశ్వరరావు. 24,ఏప్రిల్ 1934  , గోదావరి జిల్లా తణుకు లో జన్మించారు .  నేడు ఆయన 91వ జయంతి .  శంకరాభరణం ,సాగరసంగమం,స్వయంకృషి ,స్వాతిముత్యం , ఆపత్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర  నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 90 వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ...